Thursday, September 25, 2008

మహా కూటమి లో చేరబోము

మహా కూటమి లో చేరబోము --- చిరంజీవి
.. , వామపక్షాల తో పొట్టు ఖాయం అని ఒక నిర్ణయానికి వస్తున్నా తెలుగు దేశం పార్టీ శిబిరానికి ప్రజా రాజ్యం పార్టీ అధినేత చిరంజీవి బుధవారం ఒక్కసారిగా షాక్ ఇచారు . సీ పి ఐ తోనూ టి ఆర్ ఎస్ తోనూ ప్రజా రాజ్యం కలిసి వెళ్తుందని స్పష్టమైన సంకేతాలు ఇచ్హారు.

బుధ వారం పార్టీ కార్యాలయం లో విలేకరుల సమావేశం లో మాట్లాడిన చిరంజీవి.... సీ పి కార్యదర్శి నారాయణ తో తాజా రాజకీయ పరిస్తితుల్ని చర్చించాము అని , మరోసారి కూడా వివరం గ చర్చిస్తాం అని స్పష్టం చేసారు. తెలంగాణా రాష్ట్ర సమితి అనుక పొట్టు కోసం ముందుకు వస్తే కదనబోము అని తీల్చి చెప్పారు. తెలుగు దేశం పార్టీ నాయకత్వం లో మహా కూటమి ఏర్పటుకు జరుగుతున్నా ప్రయత్నాలను విలేకరులు ప్రస్తావించగా ఆ కూటమి లో చేరే ప్రసక్తే లేదు అని చెప్పారు.

No comments: